11న కేసీఆర్ ప్రెస్‌మీట్

6
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరం నేపథ్యంలో 11న ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు జరిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించి కేసీఆర్ మాట్లాడే అవ‌కాశం ఉంది.

కేసీఆర్ బ‌స్సు యాత్ర నేటితో ముగియ‌నుంది. ఏప్రిల్ 24వ తేదీన కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభం కాగా.. అన్ని లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ అధినేత ప‌ర్య‌టించారు. రోడ్ షోలు, కార్న‌ర్ మీటింగ్స్‌లో కేసీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

ఇవాళ సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు కేసీఆర్.

Also Read:నీతి,నిజాయితీతో పోటీ చేస్తున్నాం:చంద్రబాబు

- Advertisement -