కల్వకుంట్ల కవితను ఆశీర్వదించిన వేదపండితులు

352
Kavitha Home
- Advertisement -

నిజామాబాద్ జిల్లా స్ధానిక సంస్ధల ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా కల్వకుంట్ల కవితను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో కల్వకుంట్ల కవిత ఆశీర్వదించారు వేదపండితులు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గోన్నారు.

KAvitha Home 2

తన నివాసం నుంచి నేరుగా నిజమాబాద్ కు చేరుకోనున్నారు కవిత. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల మధ్యలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఓట్లలో అత్యధికంగా ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే ఉండటంతో కవిత ఎన్నిక లాంఛనం కానుంది. కవిత నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోననున్నారు.

- Advertisement -