గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన జోగు రామన్న

291
jogu ramanna
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో భాగంగా నేడు ఆదిలాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు మాజీమంత్రి ;ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న హరిత హారం కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తుందని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బోదు ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు; ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు; సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ;ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ లను మొక్కలు క్కలు నాటాలని చాలెంజ్ ఇచ్చారు.

- Advertisement -