జేడీ కొత్త పార్టీ..జై భారత్ పార్టీ!

31
- Advertisement -

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టనున్నారా..? కొత్త పార్టీ ద్వారానే ఎంపీగా పోటీ చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఈ కొత్త పార్టీ జై భారత్ పార్టీ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

2024 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ గతంలోనే ప్రకటించారు. అప్పటినుండి ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తు వస్తున్నారు. త్వరలోనే పార్టీపై అఫిషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.

Also Read:సలార్..ఓటీటీలో ఎప్పుడో తెలుసా?

- Advertisement -