జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..

1
- Advertisement -

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్. బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని ఫిర్యాదులో పేర్కొంది.

ఐదేళ్లు నరకం చూపించింది.. నేను ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్లిందని వెల్లడించింది. నా భర్తను ఇంటికి రాకుండా అడ్డుకుందని.. జానీ మాస్టర్ తోనే కాదు చాలా మంది మగవాళ్లతో యువతికి సంబంధం ఉందని పేర్కొంది.

దీంతో ఆ అమ్మాయిని జానీ మాస్టర్ దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి లైంగిక దాడి చేసినట్లు తప్పుడు కేసు పెట్టిందని ఫిర్యాదులో వెల్లడించింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంద సుమలత.

Also Read:ఆకట్టుకుంటున్న…శ్రీ శ్రీ శ్రీ రాజావారు టీజర్

- Advertisement -