జై హనుమాన్..అదిరే అప్‌డేట్

10
- Advertisement -

శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ సినిమాకు సంబంధించి అదిరే అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టగా ఈ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ వస్తోంది.

ఈ సీక్వెల్ లో ఆంజనేయ స్వామి సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమంతుడు రాముడుకి ప్రమాణం చేస్తున్న ఫోటోని షేర్ చేసిన ప్రశాంత్ వర్మ… ఆడియన్స్ కి ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమాతో ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటాను. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపిస్తాను అని చెప్పారు.

Also Read:మామిడి పండు తింటున్నారా..ఇవి తెలుసుకోండి!

- Advertisement -