మొక్కలు నాటిన జబర్దస్త్ మోహన్…

205
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యస్. అర్ నగర్ లోని తన నివాసం లో మొక్కలు నాటిన జబర్దస్త్ మోహన్.అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని జబర్దస్త్ మోహన్ అన్నారు. చె

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. జబర్దస్త్ వినోద్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ యస్.అర్ నగర్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన జబర్దస్త్ మోహన్ మరో ముగ్గురు ( జబర్దస్త్ హరీ కృష్ణ..జబర్దస్త్ చౌదరీ.. యాక్టర్ అంజలి )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -