నాగోబాను ద‌ర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి..

119
Minister Indrakaran Reddy
Minister Indrakaran Reddy
- Advertisement -

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నాగోబాను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఐటీడీఏ పీవో బవేష్‌ మిశ్రా, రాష్ట్ర ఎస్సీ , ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ త‌దితరులు ఉన్నారు.

- Advertisement -