భారత్ – జింబాబ్వే…తొలి వన్డే

72
ind
- Advertisement -

నేటి నుండి భారత్ – జింబాబ్వే మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 12:45 గంటలకి ప్రారంభంకానుంది. ఇక రెండో వన్డే శనివారం (ఆగస్టు 20), ఆఖరి వన్డే సోమవారం (ఆగస్టు 22) జరగనున్నాయి. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్‌ ప్రసారంకానుంది.

వాస్తవానికి ఈ వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. కానీ.. సడన్‌గా కేఎల్ రాహుల్‌ని జట్టుతో చేర్చిన భారత సెలెక్టర్లు అతని చేతికే పగ్గాలు కూడా ఇచ్చారు.

భారత్ జట్టు:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, షబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

- Advertisement -