రాయ్‌పూర్‌ వేదికగా రెండో పోరు…

61
rohith
- Advertisement -

సొంతగడ్డపై జరుగుతున్న న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే ఆడనుంది. రాయ్‌పూర్‌ వేదికగా జరుగనున్న రెండో వన్డే కోసం ఇరు జట్లు తమ జట్టు సభ్యులను మార్పులు చేయనుంది. మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు స్టార్‌స్పోర్ట్స్‌ డీడీ స్పోర్ట్స్‌ డిస్నీ+ హాట్‌ స్టార్‌ ఓటీటీలో చూడవచ్చు. రాయ్‌పూర్ స్టేడియంకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌… దీన్ని సామర్థ్యం 50వేలకు పైగా అభిమానులు కూర్చునే వీలుంది.

హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి పోరులోభారత్‌ జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఈయేడాది చివర్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు వస్తున్నాయి. ఇందులో సద్వినియోగం చేసుకున్న ఆటగాళ్లు ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్ల కోసం ప్రతిభను ప్రదర్శించుకునేందుకు సరైన వేదికలను ఏర్పాటు చేస్తోంది.

భారత్‌ :రోహిత్‌(కెప్టెన్),గిల్‌, కోహ్లీ, ఇషాన్, సూర్యకుమార్, హార్ధిక్‌, సుందర్, శార్దూల్/ఉమ్రాన్, కుల్ధీప్, షమీ, సిరాజ్‌.

న్యూజిలాండ్ :లాథమ్(కెప్టెన్), అలెన్, కాన్వే, నికోల్స్, మిషెల్, ఫిలిప్స్‌, మిషెల్ బ్రాస్వెల్, శాంట్నర్‌, సోధి, డగ్ బ్రాస్వెల్, ఫెర్గూసన్‌.

ఇవి కూడా చదవండి…

దిగొచ్చిన ఐఓఏ…సమ్మె విరమణ

ఉత్కంఠపోరులో టీమిండియా గెలుపు..

శుభ్‌మన్ డబుల్‌ సెంచరీ…

- Advertisement -