భారత్ దగ్గర డబ్బు ఉంది: ట్రంప్

17
- Advertisement -

భారత్‌ దగ్గర డబ్బు ఉంది.. ఆ ఫండ్‌ అవసరం లేదు అన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను రద్దు చేసింది ట్రంప్‌ ప్రభుత్వంలోని DOGE విభాగం.

ఈ నేపథ్యంలో స్పందించిన ట్రంప్.. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని.. అంత మొత్తం తామెందుకు ఇవ్వాలని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు. భారత్‌, ప్రధాని నరేంద్రమోదీ పట్ల గౌరవం ఉంది కానీ.. 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.

 

Also  Read:పోలీస్ భద్రత కల్పించరా?: జగన్ ఫైర్

- Advertisement -