దేశంలో 24 గంటల్లో ఐదు మరణాలు..

177
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 360 కరోనా కేసులు నమోదుకాగా 5గురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,46,70,075 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,41,33,433 మంది కరోనా నుండి కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 5,30,596 మంది మృతిచెందగా ప్రస్తుతం దేశంలో 6,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉండగా రికవరీ రేటు 98.80 శాతం, మరణాలు 1.19శాతంగా ఉంది. ఇప్పటి వరకు 219.87 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -