దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా..

142
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 12,516 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 501 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో చనిపోయిన వారిలో కేరళలోనే అత్యధికంగా 419 మంది ఉన్నారు.

ఇప్పటివరకు కరోనా నుండి 3.44 కోట్ల మంది కరోనా బారీన పడగా 3.38 కోట్ల మంది కరోనా నుండి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 1,37,416 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,62,690 మంది మృతిచెందారు.

- Advertisement -