దేశంలో 24 గంటల్లో 18,139 కరోనా కేసులు

257
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 18,139 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 234 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,25,449 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 1,50,570 మంది కరోనాతో మృతిచెందారు.24 గంటల్లో 20,539 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

- Advertisement -