దేశంలో 24 గంటల్లో 50,357 కరోనా కేసులు

179
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.గత 24 గంటల్లో దేశంలో 50,357 కేసులు నమోదుకాగా 577 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 84,62,081కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 5,16,632 యాక్టివ్ కేసులుండగా 78,19,887 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,25,562కి చేరింది. 24 గంటల్లో ఇండియాలో 53,920 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -