దేశంలో 24 గంటల్లో 13,823 కరోనా కేసులు..

154
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 13,823 కరోనా కేసులు నమోదుకాగా 162 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660కు చేరింది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,97,201గా ఉండగా 1,02,45,741 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,52,718 మంది మరణించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదుకాగా కర్ణాటక తర్వాతి స్ధానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -