దేశంలో 24 గంటల్లో 30,254 కరోనా కేసులు..

183
corona in ap
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99 లక్షలకు చేరాయి. గత 24గంటల్లో 30,254 కొవిడ్‌ కేసులు నమోదుకాగా 391 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 3,56,546 యాక్టివ్ కేసులుండగా 93,57,464 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,43,019 మంది మృతిచెందారు. దేశంలో రికవరీ రేటు 94.93శాతం కాగా.. మరణాల రేటు 1.45శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 15,37,11,833 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది.

- Advertisement -