- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో దేశంలో 41,810 కొవిడ్ కేసులు నమోదుకాగా 496 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులసంఖ్య 93,92,920కి చేరాయి.
ప్రస్తుతం దేశంలో 4,53,956 యాక్టివ్ కేసులుండగా 1,36,696 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుండి 88,02,267 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 12,83,449 శాంపిల్స్ టెస్టు చేయగా మొత్తం 13,95,03,803 నమూనాలను పరిశీలించినట్లు వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.
- Advertisement -