భారత్ కరోనా అప్‌డేట్..

185
india corona
- Advertisement -

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 29,163 కొత్త కేసులు నమోదుకాగా, 449 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటి వరకు 88,74,290 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశంలో 4,53,401 యాక్టివ్ కేసులుండగా 1,30,519 మంది మృతి చెందారు. 82,90,370 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.42 శాతంగా ఉండగా యాక్టివ్ కేసుల సంఖ్య 5.11 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో మరణాల రేటు 1.47 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో 40,791 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -