2 లక్షల 86వేలకు చేరిన కరోనా కేసులు…

179
coronavirus
- Advertisement -

దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 9996 పాజిటివ్ కేసులు నమోదుకాగా 357 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 286579కు చేరుకోగా యాక్టివ్‌ కేసులు 137448గా ఉన్నాయి. ఇప్పటివరకు 8102 మంది మృతిచెందగా కరోనా నుండి 141029 మంది కోలుకున్నారు.

దేశంలో ఇప్పటి వరకు 5213140 మందికి వైరస్‌ టెస్టింగ్‌ నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొన్నది. గత 24 గంటల్లో దేశంలో 151808 మందికి పరీక్ష చేసినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665. వ్యాధి నుంచి 37 లక్షల 33 వేల 401 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 18 వేల 891 మంది చని

- Advertisement -