- Advertisement -
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కి చేరగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7964 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మరణించారు.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇది గరిష్టం కావడం విశేషం. ఇప్పటివరకు 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,971 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 86,422 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- Advertisement -