దేశంలో 98 లక్షలు దాటిన కరోనా కేసులు..

172
farmers
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 30,005 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా 442 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశంలో 98,26,775 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశంలో 3,59,819 యాక్టివ్ కేసులుండగా 93,24,328 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మృతుల సంఖ్య 1,42,628కు చేరింది. గత 24 గంటల్లో 33,494 మంది కోరోనా నుంచి కోలుకున్నారు.

- Advertisement -