దేశంలో 24 గంటల్లో 46,790 కరోనా కేసులు..

207
telangana coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46, 790 పాజిటివ్ కేసులు నమోదు కాగా 587 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 75, 97, 064 చేరగా ప్రస్తుతం 7, 48, 538 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుండి ఇప్పటి వరకు 67, 33, 329 మంది బాధితులు కోలుకున్నారు.

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1, 15, 197 మంది మృతి చెందగా నిన్న ఒక్కరోజే కోలుకున్న 69, 720 మంది బాధితులు కోలుకున్నారు.దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 88.63 శాతంగా ఉండగా మరణాల రేటు 1.52శాతంగా ఉంది.

- Advertisement -