ఇంగ్లాండ్‌తో తొలి టీ20…భారత్ గెలుపు

51
ind vs eng
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ గెలుపొందింది. భారత్ విధించిన 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొయిన్‌ అలీ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూక్‌ (28) పోరాడినా ఫలితం లేకపోయింది. చాహల్‌, అర్శ్‌దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా (33 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 51) హాఫ్‌‌‌‌ సెంచరీతో దంచికొట్టగా కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ (24),దీపక్‌‌‌‌ హుడా (33), సూర్యకుమార్‌‌‌‌ (39), అక్షర్‌‌‌‌ (17), దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (11) పరుగులు చేశారు. మొయిన్‌‌‌‌ అలీ, జోర్డాన్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. శనివారం రెండో టీ20 జరుగనుంది.

- Advertisement -