భారత్‌ను ఏ సూపర్ పవర్ శాసించలేదు: ఇమ్రాన్

131
imran
- Advertisement -

ఇవాళ పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుండగా భావోద్వేగానికి లోనయ్యారు ఇమ్రాన్ ఖాన్. దేశ వ్యాప్తంగా ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక భావోద్వేగ ప్రసంగం చేసిన ఇమ్రాన్….భారత్ విదేశాంగ విధానం బాగుందని, భారత్ ను ఏ సూపర్ పవర్ శాసించలేదన్నారు. భారతదేశం గురించి ఇతరులకంటే తనకే ఎక్కువ తెలుసని, క్రికెట్‌ వల్ల తనకు భారత్ తో స్నేహబంధం ఏర్పడిందని గుర్తు చేశారు.

అమెరికా తనను తోలుబొమ్మను చేయాలని చూసిందని, రష్యాలో పర్యటించడం అమెరికాకు ఇష్టం లేదన్నారు.

- Advertisement -