ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్..

48
congress
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు యూత్ కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించచారు యూత్ కాంగ్రెస్ నాయకులు.

క్యాంప్ కార్యాలయం నుండి సాగర్ రహదారి వరకు తరిమి కొట్టారు టీఆర్ఎస్ నాయకులు. దాడిలో గాయపడ్డారు రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు రవికాంత్. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

- Advertisement -