హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కొత్త రూల్స్‌ పాటించాల్సిందే….

136
- Advertisement -

ఆపరేషన్‌ రోప్‌లో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ తీసుకొచ్చారు. రోడ్లకు ఇరువైపులా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్‌ చేస్తే రూ.600ఫైన్‌ విధించన్నట్టు తెలిపారు. సిగ్నల్స్ దాటితే ఇకపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. రెడ్‌లైట్‌ దాటి ముందుకొస్తే రూ.100జరిమానా విధించనున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేసిన కూడా పెద్ద మొత్తంలో వాహనాదారులకు రూ.1000ఫైన్‌ పడుతుందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

- Advertisement -