- Advertisement -
అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. వార్షిక ఆదాయం పరంగా దేశంలోనే మూడో పెద్ద ఆలయంగా రికార్డు సాధించింది.
రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13 కోట్ల మందికిపైగా భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ.700కోట్లు దాటింది. వార్షిక ఆదాయం పరంగా రామ మందిరం స్వర్ణ దేవాలయం, శ్రీమాతా వైష్ణోదేవి, షిర్డీసాయిబాబా ఆలయాలను వెనక్కి నెట్టింది.
Also Read:గుండెపోటుకు సంకేతాలివే..జాగ్రత్త పడండి!
- Advertisement -