హైదరాబాద్‌లో మరో హనీట్రాప్..

522
hyderabad
- Advertisement -

హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు వలవేసిన ఎయిర్ హెస్టెస్‌ కనిష్క ,ఆమె భర్త కలిసి లక్షల రూపాయలు దోచుకున్నారు. బాధితుడు సైబారాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో విషయంలో వెలుగులోకి రాగ కిలాడి కపూల్ ని వలవేసి పట్టుకున్నారు పోలీసులు.

హైదరాబాద్‌లో ఓ వ్యాపారవేత్తకు వలవేసింది తూర్పుగోదావరి జిల్లాకు ఎయిర్ హోస్టెస్‌ కనిష్క. మెల్లగా అతడిని ముగ్గులోకి దింపి రహస్యంగా గడిపిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించింది. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించారు. తర్వాత వీరిద్దరి కలిసి ఆ వ్యాపారవేత్తను ఓ రిసార్టుకు పిలిచి రూ. 20 లక్షలు వసూలు చేయడమే కాదు రూ. కోటి బాండ్ పేపర్ రాయించుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

బాధిత వ్యాపారవేత్త ఫిర్యాదుతో హనీ ట్రాప్ కపుల్స్‌ ని పట్టుకున్నారు పోలీసులు. విచారణలో మరో ఎన్నారైకి వలవేసినట్లు గుర్తించారు పోలీసులు.

- Advertisement -