మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి..

202
gic
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్ డా. రత్నాకర్ రెడ్డి …
ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో డా. పాండురంగా రెడ్డి, డా. యోగేష్ రెడ్డి, కొనుకటి రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -