ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ.. బాణసంచా కాల్చడంపై నిషేధం

468
delhi
- Advertisement -

శీతాకాలంలో ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది పర్యావరణ కాలుష్య నివారణ నియంత్రణ మండలి. దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. నవంబర్ 5 వరకు ఎలాంటి భవన నిర్మాణ కార్యకలాపాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం…ఈ నేపథ్యంలో శీతాకాలం పూర్తిగా ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకుపర్యావరణ కాలుష్య నివారణ&నియంత్రణ మండలి చైర్ పర్సన్ భురే లాల్ లేఖ రాశారు.

- Advertisement -