గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న అజారుద్దీన్..

747
azahar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో HCA అధ్యక్షులు అజారుద్దీన్, TUFIDC చైర్మన్ విప్లవ్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఈ ముగ్గురు మరికొందరికి ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

green challenge

ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ లకు అజారుద్దీన్ ఈ ఛాలెంజ్‌ను విసిరారు. అలాగే ఈ ఛాలెంజ్‌ను TUFIDC చైర్మన్ విప్లవ్ కుమార్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వెంకటేష్ నేత, PCCF శోభారాణి లకు విసరగా.. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, అరికపూడి గాంధీలకు సవాలు విసిరిన ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి.

azahar

 

HCA President Azharuddin has accepted the Green Challenge thrown at him by TRS MP, J Santosh Kumar. On Wednesday, Azharuddin planted saplings on..

- Advertisement -