మహాకవి దాశరథి: హరీశ్‌ రావు

104
dasharadhi
- Advertisement -

మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచారని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.

Also Read:బర్డ్‌ ట్రస్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

నిజాం పాలన మీదికి ధిక్కార స్వరాన్ని ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి అని, పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకున్నారని.. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు అని పేర్కొన్నారు.

- Advertisement -