TGIIC ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది..కానీ ఇవాళ ఐసీఐసీఐ బ్యాంకు మేము తనాఖా పెట్టుకోలేదని చెబుతోందని హరీష్ రావు ఆరోపించారు.
అంటే ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు?, సీఎం రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా ? చెప్పాలన్నారు. 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి?, ప్రభుత్వం దీనిమీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఎక్స్ వేదికగా తెలిపారు.
TGIIC ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది.
మరి నేడు @ICICIBank మేము తనఖా పెట్టుకోలేదు అని చెబుతోంది.
అంటే ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు?@revanth_anumula తన బ్రోకర్… pic.twitter.com/BKAjesY3yX
— Harish Rao Thanneeru (@BRSHarish) April 12, 2025
Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

