తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు..

416
gutha sukender reddy president for rythu samanvaya samithi
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కరోనా వైరస్ కారణంగా ఈ ఉగాది పండుగను తమ ఇంట్లో నే జరుపుకోవాలి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సూచించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరోన వైరస్ ను ఖతం చేయడానికి ముందుకు రావాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కోరారు.రాష్ట్ర ప్రజలందరూ తమకు తాము స్వీయ గృహ నిర్బంధం పాటించి లాక్ డౌన్ పాటించాలి అని ఆయన సూచించారు.

- Advertisement -