ప్రజల పక్షపాతి…కృష్ణారెడ్డి: గుత్తా

270
Gutha Sukender Reddy
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి….ప్రజల పక్షపాతిగా పని చేసిన వ్యక్తి కిష్టారెడ్డి అని ఆయన సేవలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆయన అన్నారు.

విద్యుత్ అంతరాయం తో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి కష్టాలను గమనించి కల్వకుర్తి నియోజక వర్గంలో అవసరం ఉన్న ప్రతి చోట విద్యుత్ సబ్ స్టేషన్ లు,ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసి కరెంట్ కిష్టారెడ్డి రెడ్డిగా పేరు సంపాదించుకున్నారని సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. కిష్టారెడ్డి ఆత్మకు శాంతి‌కలగాలని దేవుణ్ని ప్రార్ధించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

- Advertisement -