కమతం రాంరెడ్డి మృతిపట్ల గుత్తా సంతాపం..

129
gutha
- Advertisement -

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఆయనతెలిపారు.కమతం రాం రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి,సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -