చినజీయర్ స్వామీ తల్లికి సుఖేందర్ రెడ్డి సంతాపం..

325
Gutha Sukender Reddy
- Advertisement -

శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజీ మాతృమూర్తి అలివేలు మంగమ్మ పరమపధం చెందడం పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. స్వామీజీ మాతృమూర్తి అలివేలు మంగమ్మ ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్ధించారు. గొప్ప సేవా గుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కుమారునికి జన్మనిచ్చిన అలివేలు మంగమ్మ జన్మను సార్ధకం చేసుకున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -