గుజరాత్ కేబినెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 26 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు స్థానం దక్కింది.
గత కేబినెట్లో ఉన్న మంత్రులను పార్టీ రాజీనామా చేయమని కోరింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
కొత్త కేబినెట్లో చోటు దక్కిన మంత్రుల జాబితా..
భూపేంద్ర రజనీకాంత్ పటేల్
త్రికమ్ బిజల్ ఛాంగా
స్వరూప్జీ సర్దార్జీ ఠాకోర్
ప్రవీణ్కుమార్ మాలి
రుషికేష్ గణేశ్భాయ్ పటేల్
పి.సి. బరండా
దర్షనా ఎం. వాఘెలా
కంత్రతలాల్ శివలాల్ అమృతియా
కున్వర్జీభాయ్ మోహన్భాయ్ బవాలియా
రివాబా రవీంద్రసింగ్ జడేజా
అర్జున్భాయ్ దేవభాయ్ మోధ్వాడియా
డా. ప్రద్యుమన్ వాజా
కౌశిక్ కాంతీభాయ్ వేకారియా
పర్షోత్తం ఓ. సోలంకీ
జితేంద్రభాయ్ సవ్జీభాయ్ వఘానీ
రమణ్భాయ్ భిఖాభాయ్ సోలంకీ
కమ్లేశ్భాయ్ రమేష్భాయ్ పటేల్
సంజయ్సింగ్ రాజయ్సింగ్ మహిదా
Also Read:ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు:హైకోర్టు
రమేష్భాయ్ భూరాభాయ్ కతారా
మనీషా రాజీవ్భాయ్ వకీల్
ఇశ్వర్సింగ్ ఠాకోర్భాయ్ పటేల్
ప్రఫుల్ పంసేరియా
హర్ష్ సంగ్వీ
డా. జయరామ్భాయ్ చెమాభాయ్ గామిత్
నరేశ్భాయ్ మగన్భాయ్ పటేల్
కనుభాయ్ మోహన్లాల్ దేశాయ్

