గ్రీన్ ఛాలెంజ్‌లో గ్రీన్ ట్రీ పొడక్షన్స్‌

33
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. తాజాగా గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్‌ తమ నూతన చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు ఏపీ మంత్రి రోజా,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ రాకేష్‌తో పాటు ఆయన టీంకు అభినందనలు తెలిపారు ఎంపీ సంతోష్. ఈలాగే చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -