గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం..

133
singer
- Advertisement -

తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం కలిగొట్ గ్రామం లో సింగర్ రవిరెడ్డి. రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రా రంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -