ముక్తిశ్వర ఆలయన్ని సందర్శించిన గవర్నర్‌..

461
Tamilisai
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు జయశకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. అక్కడ మహదేవపూర్ మండలంలో కాళేశ్వర ముక్తిశ్వర ఆలయన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌కు ఆలయ అదికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైవ దర్శనం చేసుకున్నారు గవర్నర్.

Governor

Telangana Governor Tamilisai Soundararajan visited the Kaleshwar Mukthishwa Temple on Tuesday in Jayashankar Bhupalapalli..

- Advertisement -