ఇవాళ పెద్దపల్లిలో గవర్నర్ పర్యటన

391
tamilisai
- Advertisement -

ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ తమిళి సౌ సౌందరరాజన్. గోదావరి ఖని, పెద్దపల్లిలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.నందిమేడారంలోని ప్యాకేజీ 6ను సందర్శించనున్నారు.

పర్యటన వివరాలు

()ఉదయం 8:00 ఎన్టీపీసీ స్పందన క్లబ్ లో బాలికల కరాటే పోటీ ప్రదర్శన

()ఉ:9–9:30 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళారీపయ్యట్టు కరాటే ప్రదర్శన

()9:45-10-15 బసంత్ నగర్ లో రామగుండం కార్పోరేషన్ ప్లాంటేషన్ సందర్శన
()ఉ:10:15–10:30 ఎస్ హెచ్ జీ నానో వోవస్ వస్త్ర తయారీ సందర్శన
() 10-30-10:45 పెద్దపల్లిలో సబల న్యాప్ కిన్ కేంద్రం పరిశీలన
() 10:45-12:00 కాసుల పల్లి గ్రామ సందర్శన స్వచ్ఛత అంశాల పరిశీలన
() మధ్యాహ్నం 12:00-12:30 దర్మారం (మం)నంది మేడారం 6వ ప్యాకేజీ సందర్శన
() 12:30-1:30 6 వ ప్యాకేజీ పరిశీలన
() 1:30-2:30 6వ ప్యాకేజీ ప్రాంతం లోనే మధ్యాహ్న భోజనం
() 2:30 హైదరాబాద్ తిరుగు ప్రయాణం

Governor tamilisai peddapalli tour details…Governor tamilisai peddapalli tour details….Governor tamilisai peddapalli tour details

- Advertisement -