యాదాద్రిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..

5
- Advertisement -

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ. యాదాద్రికి చేరుకున్న గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈవో భాస్కరరావు. గవర్నర్ ని గౌరవ వందనంతో స్వాగతించారు పోలీసులు.

స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. త్వరలోనే మళ్లీ యాదాద్రికి వస్తానని తెలిపారు. దర్శనానంతరం తీర్థ, ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు.

- Advertisement -