మహాత్మునికి నివాళులర్పించిన సీఎం, గవర్నర్

379
Gandhi Jayanthi Cm Kcr (4)
- Advertisement -

లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్మ గాంధీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గవర్నర్  తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఈకార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు  పాల్గోన్నారు.

Gandhi Jayanthi Cm Kcr (1)

- Advertisement -