గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన గోపాల్ పేట MPDO

402
mpdo
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం MPDO నేడు తన MPDO కార్యాలయంలో 5 మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన వనపర్తి జిల్లా లోని సహచర MPDO అధికారులను మరియు తన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -