పెరిగిన బంగారం ధ‌ర‌లు..

72
gold
- Advertisement -

రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 52,200కు చేర‌గా 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరుగుదలతో రూ. 47,850కు చేరింది.

అయితే బంగారం ధ‌ర‌లు పెరిగినా వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. కేజీ వెండి ధ‌ర ప్ర‌స్తుతం రూ. 67 వేలుగా ఉంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.35 శాతం దిగిరాగా వెండి ధర 0.84 శాతం పడిపోయింది.

- Advertisement -