మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

204
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 390 పెరిగి రూ.47,300కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 420 పెరిగి రూ. 51,600 కి చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 2100 పెరిగి రూ. 74,100కి చేరింది.

- Advertisement -