నేటి బంగారం ధరలివే..

28
gold
- Advertisement -

పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.53,550కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.58,420కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.53,700కు చేరగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.550 పెరిగి రూ.58, 570గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. ఇవాళ కేజీ వెండి పై రూ.200 పెరిగి హైదరాబాద్‌లో రూ.72,700గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.200 పెరిగి రూ.69,200గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1919.70 డాలర్లు, స్పాట్ వెండి ఔన్సుకు 21.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -