బంగారం కొనుగోలుదారులకు షాక్..

217
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 200 పెరిగి రూ. 43,800కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 220 పెరిగి రూ. 47,780 కి చేరింది. బంగారం బాట‌లోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధ‌ర రూ. 300 పెరిగి రూ. 65,200 కి చేరింది.

- Advertisement -